Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన పీఏసిఎస్ చైర్మన్..

వధూవరులను ఆశీర్వదించిన పీఏసిఎస్ చైర్మన్..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని కిషన్ రావు పల్లి గ్రామానికి చెందిన దివ్య-అనిల్ వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులను తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్బంగా నూతన దంపతులు ఒకరినొకరు జీవితాంతం అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్, అడ్వాల మహేష్, ఆగయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -