No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్25న డోంగ్లి లో పీస్ కమిటీ సమావేశం: తహశీల్దార్

25న డోంగ్లి లో పీస్ కమిటీ సమావేశం: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు, మతాల పెద్దలు, మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,యువకులు గ్రామస్తులు హాజరుకావాలని కోరారు. కుల మతాలకు అతీతంగా గ్రామాలలో నిర్వహించే వినాయక చవితి పండుగ, ఇతర పండుగలు  శాంతియుతంగా జరుపుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తహశీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad