Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు 

అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు 

- Advertisement -

– కామారెడ్డి పట్టణ, రూరల్ సిఐలు 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి పట్టణ రూరల్ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కామారెడ్డి పట్టణ, రూరల్ సిఐలు నరహరి, రామన్ లు తెలిపారు. జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు అలుగు వెళ్ళింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్త పడాలని వారు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad