Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీజీవో బోనాల కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

టీజీవో బోనాల కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లాలోని ఓల్డ్ కలెక్టరేట్ పరిధిలో  ఆనవాయితీగా వస్తున్నటువంటి టీజీవో బోనాలకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  మాట్లాడుతూ.. ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు అనేవి మన తెలంగాణ సాంస్కృతికి , సాంప్రదాయానికి నిదర్శనం అని, మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యము ఎంతో పవిత్రతతో కలిగినదని, అమ్మవారు మన ప్రజలందరినీ ఆశీర్వదించాలని అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -