Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరద బాధితులకు రిలీఫ్ కిట్లు అందజేత..

వరద బాధితులకు రిలీఫ్ కిట్లు అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని భారీ వర్షాల నేపథ్యంలో భారీ గా నష్టపోయిన బాధితులకు స్టేట్ ఐఆర్సిఎస్  నుండి వచ్చిన వరద బాధితుల సహాయార్థము వచ్చిన 35 రిలీఫ్  కిట్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్  ఎమ్ రాజన్న, జిల్లా వైస్ చైర్మన్ ఏ నాగరాజు గౌడ్, సెక్రెటరీ రఘుకుమార్, కరస్పాండెంట్ పివి నరసింహం, డివిజన్ చైర్మన్ రవీందర్ గౌడ్ మండల్ చైర్మన్ జాప్తి జానకంపల్లి మాజీ సర్పంచ్  దేశబోయిన సాయిలు, సొసైటీ చైర్మన్ ఇ సి మెంబర్ నర్సింలు,ఎక్స్ ఎంపీపీ రాజు దాస్  మరియు మండల తహసిల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -