- Advertisement -
పర్యవేక్షిస్తున్న గుమాస్తా రమేష్..
కనిపించని అధికారులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గత కొన్ని రోజులుగా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, రోడ్ విస్తరణ పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. కోట్ల వ్యయంతో,ఎంతో నాణ్యత తో నిర్వహించే ఈ పనుల నిర్వహణ, పర్యవేక్షణలో అధికారులు బూతద్దంతో చూసినా కనిపించరు అంటే అతిశయోక్తి కిందకు. ఈ పనులు అన్ని కాంట్రాక్టర్ అజమాయిసీ లో పనిచేసే గుమాస్తా లే పర్యవేక్షిస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యత ఏంటి అనేది ఆ అధికారులకు,కాంట్రాక్టర్ కే ఎరుక అవ్వాలి.
- Advertisement -