Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిమ హాస్పిటల్ బస్సును ప్రారంభించిన సర్పంచ్

ప్రతిమ హాస్పిటల్ బస్సును ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్  బస్సును పెద్దతూoడ్ల సర్పంచ్ బండారి నర్సింగం శనివారం ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిమ ఆస్పత్రికి వేళ్ళడానికి ప్రతి ఆదివారం ఈ ఉచిత సేవలుంటాయని, గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో  ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యుడు కేశవ చారీ, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -