Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్మామిడిపల్లిలో బడిబాట..

మామిడిపల్లిలో బడిబాట..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొంతులరవీందర్ ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించినారు. పాఠశాల విద్యార్థుల నమోదు పెంచుటకు, ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము మోతే మోహన్, బి విఠల్,శ్రీమతి బి శోభ, ఎన్ భాను ప్రకాష్, సి లింబాద్రి, ఎన్ భాను ప్రకాష్, ఎస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -