Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా పరిషత్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన 

జిల్లా పరిషత్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం లో కార్యాలయ సిబ్బంది  వందేమాతరం గీతాన్ని సమూహ గానం రూపంలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిఇఒ జిల్లా పరిషత్ కామారెడ్డి జిల్లా పరిషత్ సిఇఒ బి.చందర్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -