హీరో నాగ చైతన్య, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్లో ఓ మైథికల్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్తవ తొలిసారి ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పాత్ర ఆయన కెరీర్లో పాత్-బ్రేకింగ్ అవుతుందని శ్రీవాస్తవకి టీమ్ బెస్ట్ విషెస్ తెలిపింది.
ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన వెంటనే ఈ సినిమాపై బిగ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్ని ప్రజెంట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకుంది. మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్తో జోనర్-డిఫైనింగ్ మైథికల్ థ్రిల్లర్గా ఉండబోతుంది. కార్తిక్ దండు యూనిక్ స్టోరీటెల్లింగ్, సుకుమార్ రైటింగ్స్ స్ట్రాంగ్ సపోర్ట్, నాగచైతన్య కొత్త డైమెన్షన్లో యాక్టింగ్, స్పర్ష్ శ్రీవాస్తవ లాంటి యాక్టర్స్ జాయిన్ అవ్వడంతో సినిమాపై అన్ని ఇండిస్టీస్లోనూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మైథ్-బేస్డ్ థ్రిల్లర్స్కి కొత్త బౌండరీలు చూపించేలా ఒక వరల్డ్-క్లాస్ సినిమా ఇవ్వాలని టీమ్ కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తోంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో మొదలు కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ దండు, నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, సమర్పణ: బాపినీడు, సంగీతం: అజనీష్ బి లోక్నాథ్, సినిమాటోగ్రాఫర్: రాగుల్ ధరుమన్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు.కీలక పాత్రలో స్పార్ష్ శ్రీవాస్తవ
హీరో నాగ చైతన్య, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్లో ఓ మైథికల్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్తవ తొలిసారి ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పాత్ర ఆయన కెరీర్లో పాత్-బ్రేకింగ్ అవుతుందని శ్రీవాస్తవకి టీమ్ బెస్ట్ విషెస్ తెలిపింది.
ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన వెంటనే ఈ సినిమాపై బిగ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్ని ప్రజెంట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకుంది. మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్తో జోనర్-డిఫైనింగ్ మైథికల్ థ్రిల్లర్గా ఉండబోతుంది. కార్తిక్ దండు యూనిక్ స్టోరీటెల్లింగ్, సుకుమార్ రైటింగ్స్ స్ట్రాంగ్ సపోర్ట్, నాగచైతన్య కొత్త డైమెన్షన్లో యాక్టింగ్, స్పర్ష్ శ్రీవాస్తవ లాంటి యాక్టర్స్ జాయిన్ అవ్వడంతో సినిమాపై అన్ని ఇండిస్టీస్లోనూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మైథ్-బేస్డ్ థ్రిల్లర్స్కి కొత్త బౌండరీలు చూపించేలా ఒక వరల్డ్-క్లాస్ సినిమా ఇవ్వాలని టీమ్ కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తోంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో మొదలు కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ దండు, నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, సమర్పణ: బాపినీడు, సంగీతం: అజనీష్ బి లోక్నాథ్, సినిమాటోగ్రాఫర్: రాగుల్ ధరుమన్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు.
కీలక పాత్రలో స్పార్ష్ శ్రీవాస్తవ
- Advertisement -
- Advertisement -