- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఐకెపి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం నాడు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమం ఐకెపి ఎపిఎం రవీందర్ మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మహిళా సంఘాలలో చదవడం, వ్రాయడం రాని మహిళలకు వయోజన విద్య లో భాగంగా అమ్మకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీఎం రవీందర్, సీసీ లు, అర్చకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -