- Advertisement -
నవతెలంగాణ-ముధోల్ :ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో శుక్రవారం ఎస్పీ జానకి షర్మిల మకాం వేశారు. బుద్ధ విగ్రహం ప్రతిష్టాపన కోసం శుక్రవారం దళిత సంఘాల నాయకులు చలో బోరిగాం కు పిలుపునివ్వటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు బందోబస్తు ను ఎప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ అవినాష్ కూమార్, ఉపేందర్ రేడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ సమస్య సున్నితంమైంది కావటంతో ఎస్పీ బోరిగాం గ్రామంలో ఉండి భద్రత ను స్వయంగా పర్యవేక్షింస్తున్నారు.
- Advertisement -