Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రిబుల్ ఐటీలో సీటు సాధించిన శ్రీవాసవి విద్యార్థిని

ట్రిబుల్ ఐటీలో సీటు సాధించిన శ్రీవాసవి విద్యార్థిని

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఎన్.శృతిక ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ వాసవి హై స్కూల్ కరస్పాండెంట్ ఉమాకాంత్ కొనియాడారు. శ్రీ వాసవి హై స్కూల్ లో చదివిన విద్యార్థినికి బాసర త్రిబుల్ ఐటీలో సీటు లభించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్బంగా శృతిక ను పాఠశాల యజమాన్యం ఘనంగా సత్కరించి మెమొంటో అందజేసింది. తమ పాఠశాలలో చదువుకొని బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సంపాదించినందుకు పాఠశాల యజమాన్యం ఆ అమ్మాయిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -