Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు కార్యాలయాలు సందర్శించిన విద్యార్థులు

పలు కార్యాలయాలు సందర్శించిన విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజీపేట మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం (MPDO),పోలీస్ స్టేషన్, మండల విద్యాశాఖ కార్యాలయం (MEO),కోర్టు,మండల రెవెన్యూ కార్యాలయం (MRO) తదితర కార్యాలయాలను సందర్శించి అక్కడి పని విధానాలను తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అవగాహన పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -