- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామ ముస్లిం సోదరులకు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం పండ్లు, పలాలతో ఇఫ్తారు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అయూబ్ ఖాన్, మోర్సబ్, హోలీ, జాకిర్, అతిక్, షారుక్ ఖాన్, ఫెరోజ్ ఖాన్ పాల్గొన్నారు.
- Advertisement -



