తెలుగు రాష్టాల్లో మొదలైన నామినేషన్ల పర్వం..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో…

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు…

నవతెలంగాణ – ఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది.…

బీహార్‌ మాజీ లోక్‌సభ ఎంపికి జీవిత ఖైదు..

నవతెలంగాణ- న్యూఢిల్లీ:1995 జంట హత్యల కేసులో బీహార్‌ మాజీ లోక్‌సభ ఎంపి ప్రభునాథ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.…

లోక్‌సభలో మణిపూర్‌ అంశంపై చర్చకు ప్రతిపక్షాల పట్టు..

నవతెలంగాణ- న్యూఢిల్లీ: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతున్నది.…