- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురవడంతో శనివారం సదాశివ నగర్ తహసిల్దార్ ఆకుల సత్యనారాయణ వివిధ గ్రామాల్లోని చెరువులను సందర్శించారు. అ మర్ల బండ, వజ్జ పల్లి ,పద్మాజివాడి, కల్వరాల్, మల్లుపేట్ చెక్ డాం ,సదాశివ నగర్ కొచ్చెరువు సందర్శించినట్టు తెలిపారు. ఈయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాహితి తహసిల్దార్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -