Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి: తహసిల్దార్

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి: తహసిల్దార్

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ఈ సదస్సులో వ్యవసాయదారులు పాల్గొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని మండల తహసిల్దార్ ఎండి.ముజీబ్ అన్నారు. ఈ సదస్సు హాజరైన వ్యవసాయదారులకు అవగాహన కల్పించారు. సమస్యలున్న వ్యవసాయదారులు దరఖాస్తులు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ సతీష్, ఇతర అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అవలగావ్ గ్రామ వ్యవసాయదారులు, ఆ గ్రామ పంచాయతీ అధికారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -