Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాటారంలో ఎగిరిన మువ్వనల్లా జెండా 

కాటారంలో ఎగిరిన మువ్వనల్లా జెండా 

- Advertisement -

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 
నవతెలంగాణ – కాటారం

తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ అడ్డురి బాబు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  చైర్మన్ ప్రశాంత్ ఇరువురు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి దేశం కోసం పోరాడారని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎంపీ ఓ వీరస్వామి, డిప్యూటీ తహశీల్దార్ రామ్మోహన్ గౌడ్, ఆర్ ఐ వెంకన్న,పి ఎస్ సి సీఈవో ఎడ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad