- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ.. సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతూ, పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రజాధరణ కలిగిన నాయకుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు.
- Advertisement -



