- Advertisement -
నవతెలంగాణ గడ్చిరోలి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో పోలీసు అధికారి మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.
- Advertisement -



