Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టీఎన్జీవో నాయకులు 

మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టీఎన్జీవో నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం టీఎన్జీవో యూనిట్ నాయకులు మున్సిపల్ కమిషనర్ శ్రావణి నీ మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా మొక్కను అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనిట్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -