- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ, హైదరాబాద్ సూచనల మేరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయంలోని కోర్టుల సిబ్బందికి అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ కనక దుర్గ పొగాకు రహిత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -