Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మానం

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామ్ చందర్ రావు పదవి విరమణ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -