Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరక్షరాశుల కోసమే ఉల్లాస్ పరీక్ష

నిరక్షరాశుల కోసమే ఉల్లాస్ పరీక్ష

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఐకెపి మండల మహిళా సమైక్యలో సభ్యులుగా ఉన్న నిరక్షరాశులకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉల్లాస్ పరీక్ష నిర్వహించడం జరిగిందని ఐకెపి సీసీ రాములు తెలిపారు. మేనూరు గ్రామంలో 120 మంది సభ్యులకు ఉల్లాస పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివో రేవతి, శారద, ఉల్లాస్ పరీక్షలో సంఘం సభ్యులు 120 మంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -