- Advertisement -
కంచి మల్లయ్య…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని, రాముల వారి దేవాలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖలో చేర్చాలని వీరవెల్లి మాజీ ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య కోరారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస్ చారీ, రేగు శ్రీశైలం, ఆర్ సిద్దులు, బిక్షపతి గోపాల్ రమేష్, బాల్రెడ్డి, కిష్టయ్య పుల్లయ్య, నరసింహ,రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -