Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : కల్వకుర్తి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాచ్మెన్ కరీం  అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందాడు విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా SC ST మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు  వారి కుటుంబాన్ని పరామర్శించి 3000/-రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దున్న సురేష్ ఎముక మహేష్ పెరుమళ్ళ శ్రీశైలం నవీన్ శివ తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -