- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో శనివారం గ్రామంలోని నడిమి హనుమాన్ ఆలయం వద్ద శనివారం నాడు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతలకు భాజా భజంత్రీలతో జలాభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వ్యవసాయదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -