- Advertisement -
- కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ సౌజన్య
- నవతెలంగాణ-బెజ్జంకి
- మాదకద్రవ్యాల నిరోధంలో విద్యార్థులందరూ భాగస్వాములవ్వాలని ఎస్ఐ సౌజన్య సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంలో భాగస్వాములవ్వాలని ఎస్ఐ సౌజన్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల బోధన, ఠాణా సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -