- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి సుమన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు అజ్మీరా బాలాజీ నాయక్, గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క, వార్డు సభ్యులతో కలిసి శుక్రవారం పరమర్శించి, రూ.5 వేలు ఆర్థిక సాయం చేసి చేయుతచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు రాజేదర్, వార్డు సభ్యులు అజ్మీరా రాజు (పర్స్), అజ్మీరా రాజు, కొత్తపల్లి తిరుమల-రణధీవ్, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీర శంకర్, యూత్ అధ్యక్షులు అడ్వాల రాజు, నాయకులు బానోతు సమ్మయ్య, ఇప్ప కృష్ణకర్, అజ్మీరా రాజు, అజ్మీరా బాలకిషన్,అజ్మీరా తిరుపతి, నాంపల్లి సురేష్ , ఇప్ప దేవేoదర్, బానోత్ శ్రీను పాల్గొన్నారు.
- Advertisement -



