- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
సంక్షేమ పథకాల పితామహుడు, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని దివ్య స్మృతికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఆయన చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సేవలను కొనియాడారు.
- Advertisement -