Sunday, February 1, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపల్ ఎన్నికల ఆదాయం రూ.3 లక్షల పైనే

మున్సిపల్ ఎన్నికల ఆదాయం రూ.3 లక్షల పైనే

- Advertisement -

– కమీషనర్ నాగరాజు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నో డ్యూ ధృవీకరణ లతో మున్సిపాలిటీ కి రూ.3 లక్షల 18 వేల 5 వందల 37 లు ఆదాయం లభించినట్లు కమీషనర్ నాగరాజు ఆదివారం తెలిపారు. 202 మందికి నో డ్యూ సర్టిఫికెట్ జారీ చేస్తామని, ఇందులో 146 మంది నామినేషన్లు దాఖలు చేశారు అన్నారు. మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యాక ఇంత పెద్ద మొత్తంలో మున్సిపాలిటీ కి ఆదాయం రావడం ఇదే మొదటిసారి ఆయన హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -