Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన పదో తరగతి పరీక్షలు

ముగిసిన పదో తరగతి పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
పదో తరగతి పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ప్రతిసారి లాగే ఈ సారి కూడా పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య పరిక్షలు జరిగాయి. నేడు చివరి పరీక్ష కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షా కేంద్రాలకు ఉదయం 8: 30 గంటలకే చేరుకున్నారు. అన్ని సెంటర్లలో ఎక్కడ ఏ పొరపాట్లు జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలో పది పరీక్షలు ముగిశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -