Tuesday, November 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం

పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండ పోలింగ్ బూత్ పరిశీలించేందుకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు తనను పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికులు కాకపోయినా కాంగ్రెస్ నాయకులను లోపలికి పంపిస్తున్నారని, అభ్యర్థి అయిన తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -