- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కొనసాగుతోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా పాల్గొన్నారు.
- Advertisement -



