- Advertisement -
నవతెలంగాణ-సదాశివనగర్
మండల కేంద్రంలోని బీరప్ప ఆలయం వద్ద సోమవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు విరమించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



