Monday, July 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్‌

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు నటుడు అల్లు అర్జున్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన ముంబయిలో షూటింగ్‌లో ఉండటంతో వర్చువల్‌గా హాజరుకావడానికి న్యాయ స్థానం అనుమతించింది. వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది నిందితులు విచారణకు హాజరుకాలేదు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -