Monday, July 6, 2026
E-PAPER
Homeజాతీయంఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రాను, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్‌ దేవ్‌ రాజ్‌, పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్‌, అమరావతి ఓఎస్డీ లాండ్‌ ఆర్డ్‌ర్‌గా మనోజ్‌ రామనాథ్‌ హెగ్డే, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్‌ కుమార్‌ చౌదరి నియమితులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -