- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా తనను బాధ్యతలు తీసుకోవాలని ఇరాన్ కోరిందని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ట్రంప్ తెలిపారు. అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపడం లేదన్న ఇరాన్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇక ఇరాన్పై జరిగిన ఆపరేషన్ను సైనిక విధ్వంసంగా అభివర్ణించి ట్రంప్.. యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని పునరుద్ఘాటించారు.
- Advertisement -



