- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మూడు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్కు యూ.రమేశ్, మేడ్చల్(అర్బన్) బీజేపీ అధ్యక్షుడిగా గిరివర్ధన్రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు నియమించారు.
- Advertisement -



