- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి గురువారం భూమి పూజ చేయనున్నారు. కేపీహెచ్బీ కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్లతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది.
- Advertisement -


