- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా సందర్శించారు. ఆలయ అధికారి వేణు ఆలయ పూజారితో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ ఆలయానికి మూడు రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రతి అమావాస్య, పౌర్ణిమ ప్రతి శని, సోమవారాల్లో పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
- Advertisement -



