- Advertisement -
హైదరాబాద్ : టీఎంటీ బార్స్ తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ తన తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో తన మార్కెట్ వాటాను బలోపేతం చేసుకోవడానికి ప్లాంట్లో కలర్ మాక్స్ షీట్ బ్రాండ్ ఉత్పత్తిని పెంచుతున్నట్టు పేర్కొంది. ఏడాదిలోపు తయారీని 25 శాతం పెంచనున్నట్టు వెల్లడించింది. సిద్దిపేటలోని ప్లాంట్లో ప్రస్తుతం 2400 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని 300 మెట్రిక్ టన్నులకు చేర్చనున్నట్టు పేర్కొంది.
- Advertisement -