Wednesday, June 18, 2025
E-PAPER
Homeజిల్లాలుఏసీబీ వ‌ల‌లో విద్యుత్ సూపరిండెంట్

ఏసీబీ వ‌ల‌లో విద్యుత్ సూపరిండెంట్

- Advertisement -


న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనీ ఏసీబీ అధికారుల‌కు ఓ విద్యుత్ అధికారి ప‌ట్టుబడ్డాడు. బుధ‌వారం గోపాలపురం కాలనీలో జిల్లా విద్యుత్ సూపరిండెంట్ ఇంజనీర్ నరేష్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు. ఓ వ్య‌క్తి వ‌ద్ద రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -