Friday, July 11, 2025
E-PAPER
Homeకరీంనగర్ఘోర రోడ్డు ప్ర‌మాదం..ఇద్ద‌రు మృతి

ఘోర రోడ్డు ప్ర‌మాదం..ఇద్ద‌రు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్సర్ బైకును ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరి మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -