Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండు పథకాలు సాధించడం పట్ల ఎస్ఐకి అభినందనల వెల్లువ

రెండు పథకాలు సాధించడం పట్ల ఎస్ఐకి అభినందనల వెల్లువ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : ఇటీవల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ రెండు వెండి పథకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా బీజేపీ మండల శాఖ ఎస్సైని అభినందిస్తూ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పటేల్, తులవార్ సంతోష్ ,లూటే ప్రవీణ్,  కంచెన్వార్ యాదరావు, ప్రశాంత్, అద్విక్ దేశాయ్, సుంకరి అంజయ్య, గడ్డి తుకారాం, శివకుమార్,  లక్ష్మణ్ పటేల్ , ఆర్ సుభాష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -