Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతాజా వార్తలుఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు.. భారత జవాన్ మృతి

ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు.. భారత జవాన్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ బుధవారం మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. యూరి సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాకిస్తాన్ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందాడు. పాకిస్తాన్ కాల్పులను భారత ఆర్మీ తిప్పికొడుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad