- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డోంగ్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగనాలకు ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, ఆర్ఐ, సాయిబాబా డోంగ్లి మండలం ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొనడం జరిగింది.
- Advertisement -