- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత సైన్యం దాడి చేసింది. లాహోర్లోని క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ నెల 7న అర్ధరాత్రి నుంచి భారత సరిహద్దులపై డ్రోన్లు, మిసైళ్లతో పాకిస్థాన్ దాడి చేసేందుకు యత్నించింది. వాటిని కూడా భారత్ నిర్వీర్యం చేసింది.
- Advertisement -