- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్కు బ్రేక్ పడింది. కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లను హెడ్క్వార్టర్స్ చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయంలోపు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ వైపు ఆపరేష్ యథావిధిగా కొనసాగనుంది.
- Advertisement -