- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో “స్థానిక ఎన్నికల నియమావళి కోడు అమలు ఎక్కడ?” అనే శీర్షికతో నవతెలంగాణ పత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి, మండలస్థాయి అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, గ్రామపంచాయతీ వర్కర్ల సహాయంతో మూడు రాజకీయ పార్టీల జెండాలకు ముసుగులు తొడిగారు.
- Advertisement -